సాహితి

30న శతాధిక కవి సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాకవి శ్రీశ్రీ జయంతి పురస్కరించుకుని ఏప్రిల్ 30న విజయవాడలో శతాధిక కవి సమ్మేళనం జరుగుతుంది. రెండు రాష్ట్రాల్లోని కవులందరూ ఈ సమ్మేళనంలో పాల్గొనవచ్చు. సమాజము, సంస్కృతి, చదువు, సౌందర్యము, కళ, సాహిత్యానికి సంబంధించి శ్రీశ్రీ స్పందనలకు కవిత్వ రూపం ఇవ్వాలని యువసాహితీ వికాస వేదిక సాంస్కృతీ సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది. కవి సంగమంలో పఠనం చేసిన కవితల సంకలనాన్ని సాహితీ స్రవంతి పేరుతో ప్రచురిస్తారు. ఈ సంకలనాన్ని ప్రసిద్ధ కవి అద్దేపల్లి రామ్మోహనరావు జయంతి అయిన సెప్టెంబర్ 6న ఆవిష్కరిస్తారు. ఏప్రిల్ రెండోవారానికల్లా కవితలను సమాఖ్య ప్రధానకార్యదర్శి వి.సురేశ్‌కుమార్, సాంస్కృతీసమాఖ్య, విజయవాడ, 521212 చిరునామాకు పోస్టులో పంపాలి. పాల్గొనదలచినవారు 9985785322 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు.