జాతీయ వార్తలు

శశిథరూర్‌కు కోర్టు నోటీసులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కి కోల్‌కతా కోర్టు సమన్లు జారీ చేసింది. ‘హిందూ పాకిస్తాన్’ అంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై కోల్‌కతాకి చెందిన న్యాయవాది సుమీత్ చౌధురి ఫిర్యాదు చేశారు. దీంతో శశిథరూర్‌పై ఐపీసీ సెక్షన్ 153ఏ, 295ఏలతో పాటు, దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడాన్ని నిరోధించే చట్టం (1971)లోని సెక్షన్ 2 కింద కేసు నమోదు చేశారు. కాగా వచ్చే నెల 14న శశిథరూర్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.