జాతీయ వార్తలు
దాడులు పెరుగుతుంటే సహించలేం:శశిథరూర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 July 2018
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో దాడులు పెరుగుతుంటే సహిస్తూ ఊరుకోలేమని మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ అన్నారు. ఆయన లోకసభలో మాట్లాడుతూ.. తిరువనంతపురంలో తన ఆఫీసుపై జరిగిన దాడిని, స్వామి అగ్నివేశ్పై జరిగిన దాడిని ఖండించారు. జాతీయ భావాన్ని దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని అన్నారు.