రాష్ట్రీయం
పద్మశ్రీ అవార్డు గ్రహీత విజయసారథికి సన్మానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 27 January 2020
హైదరాబాద్: తెలుగులో సాహిత్య కృషికి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని కరీంనగర్కు చెందిన విజయసారథికి కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించిందని ప్రణాళికా సంఘం రాష్ట వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న విజయసారథిని ఆయన అభినందించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై విజయసారథిని ప్రశంసించారని విదోద్ తెలిపారు.
'చిత్రం...సాహిత్యంలో విశేష సేవలను గుర్తిస్తూ విజయసారథికి పద్మశ్రీ అవార్డును ప్రకటించిన సందర్భంగా సన్మానిస్తున్న ప్రణాళికా సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్