రాష్ట్రీయం

చెన్నై- సికింద్రాబాద్ మధ్య 16 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్, చెన్నై నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. మార్చి 6వ తేదీ 29 వరకూ చెన్నై నుంచి సికింద్రాబాద్‌కు (06059-06060) వరకు వచ్చిపోయేందుకు 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి (07429) కాకినాడకు (07053) మరో 4 రైళ్లను నడుపుతున్నారు. ప్రయాణికులు ముందస్తుగా రైల్వే రిజర్వేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందని రైల్వే సీపీఆర్‌వో సీహెచ్ రాకేష్ తెలిపారు.