జాతీయ వార్తలు

కాలువలో బోల్తాపడిన స్కూలు బస్సు: అయిదుగురు విద్యార్థుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్: విద్యార్థులతో వెళుతున్న పాఠశాల బస్సు ప్రమాదవశాత్తూ కాలువలోకి దూసుకుపోవడంతో అయిదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా పదిమంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలోని అట్టారి వద్ద జరిగింది. 50 మంది స్కూలు పిల్లలతో వస్తున్న బస్సు ముహావా కాలువలో బోల్తాపడిందన్న వార్త తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు.