ఆంధ్రప్రదేశ్‌

సచివాలయం పనులపై ఉద్యోగినుల ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: వెలగపూడి వద్ద చేపట్టిన తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనులను ఎపి సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగినులు బుధవారం పరిశీలించారు. వీరు హైదరాబాద్ నుంచి మూడు బస్సుల్లో ఇక్కడికి చేరుకున్నారు. ఆరు బ్లాకుల్లో చేపట్టిన సచివాలయ నిర్మాణం పనులు వచ్చే నెల 15 నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. రెయిన్ ట్రీ పార్కు వద్ద గృహనిర్మాణాలను కూడా ఉద్యోగినులు పరిశీలించారు.