జాతీయ వార్తలు

పుల్గావ్‌ ఘటనపై కేంద్రానిదే బాధ్యత : శివసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహరాష్ట్రలోని పుల్గావ్‌లో ఆర్మీ ఆయుధాగారంలో అగ్నిప్రమాదం వల్ల జరిగిన ప్రాణ నష్టానికి కేంద్రానిదే బాధ్యత అని శివసేన ప్రభుత్వంపై మండిపడింది. దీని వెనుక విద్రోహ చర్య ఉందనే అనుమానాలు వస్తున్నాయని వెల్లడించింది. దేశ భద్రతకు సంబంధించిన అంశంపై కేంద్రం బాధ్యతారహితంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అని శివసేన తమ పత్రిక సామ్నాలో వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ అధికారులు సహా 18 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.