తెలంగాణ
స్నేక్గ్యాంగ్లో 8 మంది దోషులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 May 2016
హైదరాబాద్: స్నేక్గ్యాంగ్ పేరిట పాతబస్తీలో పలు అకృత్యాలకు పాల్పడిన ముఠాలో 8 మందిని దోషులుగా రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం ప్రకటించింది. ఒక నిందితుడిని నిర్దోషిగా గుర్తించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ ముఠాపై గ్యాంగ్రేప్ అభియోగాలను కోర్టు త్రోసిపుచ్చింది. దోషులుగా తేలిన 8 మందికి బుధవారం తగిన శిక్షలను కోర్టు ఖరారు చేస్తుంది.