బిజినెస్

స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్లు ఢమాల్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీః పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో బ్యాంకు షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఈరోజు ఉదయం ట్రేడింగ్‌లో షేరు విలువ 9శాతం పడిపోయింది. మార్కెట్లు ప్రారంభంలో బీఎస్‌ఈలో పీఎన్‌బీ షేరు విలువ రూ.137 వద్ద ప్రారంభం కాగా 8.47 శాతం నష్టపోయి రూ.133.45కు చేరింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నీరవ్‌ కుటుంబానికి చెందిన గీతాంజలి జెమ్స్‌ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాదాపు 17శాతం నష్టంలో కొనసాగుతున్నాయి.