జాతీయ వార్తలు

మోదీకి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఫోన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మంగళవారం ఫోన్‌ చేశారు. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడిపై విచారణలో తమ దేశం పూర్తి సహకారం అందిస్తుందని షరీఫ్‌ భారత ప్రధానికి హామీ ఇచ్చినట్లు సమాచారం.