జాతీయ వార్తలు
మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్కు ఏసీబీ సమన్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 6 July 2016
దిల్లీ : వాటర్ మీటర్ల కుంభకోణంపై దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్కు ఏసీబీ సమన్లు జారీ చేసింది. రూ. 341 కోట్ల వాటర్ మీటర్ల అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.