ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్తో ఇద్దరు రైతుల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 January 2016
ఒంగోలు: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద పొలంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేస్తుండగా కరంటు షాక్కు గురై ఇద్దరు రైతులు మరణించారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.