ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద పొలంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేస్తుండగా కరంటు షాక్‌కు గురై ఇద్దరు రైతులు మరణించారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.