ఆంధ్రప్రదేశ్
కరెంట్ షాక్తో ఇద్దరు కూలీల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 30 August 2016
ఏలూరు : ఉండిలో రొయ్యలచెరువులో మంగళవారం ఇనుప పడవకు కరెంట్షాక్ తగిలి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఉండి వాసులు లింగయ్య, సురేష్గా గుర్తించారు. రొయ్యలచెరువు యజమానులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.