జాతీయ వార్తలు

సిక్కుల ఊచకోతలో సజ్జన్ కు జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: 1984 సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చింది ఢిల్లీ హైకోర్టు. ఆయనకు జీవిత ఖైదు విధించింది. ట్రయల్ కోర్టులో సజ్జన్ కుమార్‌ను నిర్దోషిగా తేల్చగా.. ఆ తీర్పును హైకోర్టు తిరగరాసింది. ఈ నెల 31లోపు కోర్టులో లొంగిపోవాల్సిందిగా సజ్జన్‌కుమార్‌ను ఆదేశించింది. 1984, నవంబర్ 1న ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని రాజ్‌నగర్ ప్రాంతంలో ఐదుగురు సిక్కులను ఊచకోత కోసిన కేసులో సజ్జన్‌కు శిక్ష పడింది.