బిజినెస్
ఒక్కరోజే వెండి ధర రూ. 800 పెరుగుదల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 3 September 2016
దిల్లీ: వెండి ధర ఒక్కరోజే రూ. 800 పెరగడంతో 45 వేల మార్కును దాటింది. దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర శనివారం రూ. 45,900గా ఉంది. బంగారం కూడా 31వేల మార్కును చేరింది. బులియన్ మార్కెట్లో రూ. 30 పెరగడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 31వేలకు చేరింది.