రాష్ట్రీయం

సింధుకు 10 లక్షల నగదు నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : మకావు టోర్నీ గెలిచిన పీవీ సింధుకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.10 లక్షల నగదు నజరానా ప్రకటించింది. అంతర్జాతీయ శ్రేణిలో మరోసారి సింధు తన ప్రతిభను చాటిందని బ్యాడ్మింటన్ సంఘం పేర్కొంది.