తెలంగాణ

గనిలో బండరాయి పడి ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: మంచిర్యాల వద్ద సింగరేణి బొగ్గు గనుల్లో బుధవారం ఓ బండరాయి కిందపడగా ముగ్గురు కార్మికులు మరణించారు. శాంతిఖనిలో 20 మంది కార్మికులు బొగ్గును తవ్వుతుండగా ఆకస్మికంగా పైకప్పు కదిలి ఓ బండరాయి కిందపడింది. బండరాయి కింద చిక్కుకుని ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 8 మీటర్ల పొడవు,12 మీటర్ల వెడల్పు ఉన్న బండరాయి ఒక్కసారిగా కిందపడిందని కార్మికులు చెబుతున్నారు. ఈ సంఘటనలో గాయపడిన 12 మందిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.