ఆంధ్రప్రదేశ్‌

చిన్నారి మృతిపై విచారణకు మంత్రి ఆదేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నగరంలోని పాత ప్రభుత్వాసుపత్రిలో మూడు రోజుల శిశువు అనుమానాస్పదంగా మరణించడంపై సమగ్ర విచారణ జరపాలని వైద్య,ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. ఈ సంఘటన గురించి తెలిశాక లండన్‌లో ఉన్న ఆయన ఆస్పత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. శిశువుమృతిపై స్థానిక కాంగ్రెస్, వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన ఆస్పత్రి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.