ఆంధ్రప్రదేశ్‌

కల్తీ మద్యం ఘటనపై విచారణకు సిట్‌ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కల్తీ మద్యం ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. సీనియర్‌ ఐపీఎస్‌ మహేశ్‌చంద్ర లడ్డా నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేశారు. సిట్‌లో గ్రేహౌండ్స్‌ ఎస్పీ సెంథిల్‌కుమార్‌, డీఎస్పీలు టి .కనకరాజు, ఎం.వెంకటేశ్వరరావు, సీఐలు వైవీనాయుడు, కె.శ్రీనివాసరావు, అబ్దుల్‌ కరీం, సీహెచ్‌ రాంబాబు, మీరా సాహెబ్‌లను నియమించారు. విజయవాడ సీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆధ్వర్యంలో సిట్‌ పనిచేయనుంది.