జాతీయ వార్తలు

శివస్వామి పార్ధీవదేహాన్ని దర్శించుకుంటున్న భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: నడిచే దేవుడు శివకుమార స్వామీజీ పార్థీవదేహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. లింగాయత్‌ల ఆరాధ్య దైవంగా పిలిచే శివస్వామిజీని సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ భక్తులు తరలివెళ్లారు. మఠంలోని వజ్రమహోత్సవ భవనానికి సమీపంలోని మ్యూజియం వద్ద పార్థీవదేహాన్ని ఉంచారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు స్వామిని మహాసమాధి చేయనున్నారు.