శ్రీకాకుళం

టిటిడి కల్యాణ మండపంలో తొలి ఏకాదశి వ్రతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), జూలై 15: స్థానిక టిటిడి కల్యాణ మండపంలో గుడివీధికి చెందిన పండితుడు శ్రీరంగాభట్ల శ్రీనుస్వామి(గురుస్వామి) ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. ఉదయం సుప్రభాత సేవ కార్యక్రమంతో ప్రారంభమై అఖంఢ దీపారాధన, విఘ్నేశ్వర పూజ, రుధ్రాభిషేకాలు, నవగ్రహ శాంతి హోమం నిర్వహించారు. 80మంది దంపతులు పాల్గొన్నారు. దీపావళి, సనపలపేట, భగీరథపురం తదితర గ్రామాలకు చెందిన మహిళలు, భక్తులు పూజల్లో పాల్గొన్నారు. పురోహితులు రావి నాని, సురేష్‌శర్మ, చందు తదితరుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.