శ్రీకాకుళం
కూర్మనాథుని దర్శించుకున్న ఇండియన్ నేవీ అడ్మిరల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 5 September 2016
గార, సెప్టెంబర్ 4: మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రాన్ని ఇండియన్ నేవీ విభాగం విశాఖపట్నంకు చెందిన వైస్ అడ్మిరల్ హరీష్ చంద్ర సింగ్ బిష్ట్ ఆదివారం సందర్శించారు. ఆలయాధికారులు, అర్చక స్వాములు వైస్ అడ్మిరల్ హరీష్ చంద్ర సింగ్ను ఆలయ మర్యాదలుతో అర్చక స్వాములు ఆలయ మర్యాదలుతో స్వాగతించి బేడా మండపంలోని గోడలపై ఉన్న ఒడిషా ఆకుపసర్లుతో వేసిన చిత్రాల చరిత్రను, వాటి విశిష్టతను వివరించడమే కాకుండా క్షేత్ర మహత్యాన్ని వివరించారు. అదేవిధంగా లక్ష్మి సన్నిధిలో విశేష పూజలు నిర్వహిచిన అర్చక స్వాములు ఆశీర్వాదాలు పలికి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.