శ్రీకాకుళం

అలరించిన రుక్మిణీ కల్యాణం హరికథాసప్తాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), సెప్టెంబర్ 27: స్థానిక బాపూజీ కళామందిర్‌లో మిత్రా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యలో నిర్వహిస్తున్న హరికథసప్తాహం కార్యక్రమాల్లో భాగంగా మూడో రోజు నాట్యమయూరి మెగలిచెర్ల నాగమణి ఆధ్వర్యంలో రుక్మిణీ కల్యాణం హరికథా సప్తాహం జరిగింది. డాక్టర్ దానేటి శ్రీ్ధర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మిత్రా సాంస్కృతిక సంస్థ వారు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పూర్వ కళావైభవాన్ని చాటుతున్నారని ఆయన అన్నారు. డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, విశ్రాంత సోషల్ వెల్‌ఫేర్ అధికారి ఎం.చంద్రవౌళీశ్వరరావు, ప్రముఖ వ్యాపారవేత్త మండవిల్లి రవి తదితరులు పాల్గొని మాట్లాడారు. మిత్రా సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో నాగమణిని ఘనంగా సన్మానించారు.