అంతర్జాతీయం

సోమాలియాలో ఆత్మాహుతి దాడి: 8మంది పౌరులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగాదిషు: సొమాలియా రాజధాని మొగాదిషు సమీపంలో మంగళవారం ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 8మంది పౌరులు మృతి చెందారు. కారు బాంబుతో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో భారీ పేలుడు సంభవించింది.దాడికి పాల్పడింది తామేనని అల్‌ షబీబ్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.