జాతీయ వార్తలు

'కాంగ్రెస్ దర్శన్‌' కంటెంట్‌ ఎడిటర్ సుదీప్ జోషిపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక 'కాంగ్రెస్ దర్శన్‌' కంటెంట్‌ ఎడిటర్ సుదీప్ జోషిపై వేటు వేసింది. సోనియా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలపై ఆ పత్రికలో వచ్చిన వ్యాసాలలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కశ్మీరు, చైనా, టిబెట్‌లకు సంబంధించిన సమస్యలకు కారణం నెహ్రూయేనని పేర్కొన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవంగా పార్టీ అధికార పత్రికలో వచ్చిన ఈ వ్యాసాలతో ఆత్మరక్షణలో పడిన కాంగ్రెస్ పార్టీ 'కాంగ్రెస్ దర్శన్‌' కంటెంట్‌ ఎడిటర్ సుదీప్ జోషిపై వేటు వేసింది.