క్రీడాభూమి

ఇండియన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ సెమీస్‌కు కమల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటిటిఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు శరత్ కమల్ సెమీ ఫైనల్ చేరాడు. నువ్వా? నేనా? అన్న చందంగా జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో అతను పాల్ డ్రింక్‌హాల్‌ను 11-4, 10-12, 9-11, 11-6, 11-9, 9-11, 13-11 తేడాతో అతి కష్టం మీద విజయం సాధించాడు.