ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో సాధారణ తనిఖీలు మాత్రమే:ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలలో జరుగుతున్నవి సాధారణ తనిఖీలు మాత్రమేనని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులు ఎలాంటి భయం లేకుండా తిరుమల, శ్రీకాళహస్తి వచ్చి దైవ దర్శనం చేసుకోవచ్చని అన్నారు. నగరంలో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పనిచేయటం లేదని తెలిసిందని, వారికి నోటీసులు పంపామని చెప్పారు.