జాతీయ వార్తలు

అవిశ్వాసంపై చర్చ: తేదీ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మోదీపై విపక్షపార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చిద్దామని లోకసభలో స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానానికి 50 మంది సభ్యుల మద్దతు లభించటంతో స్పీకర్ అనుమతికి అంగీకరించారు. దీనిపై ఈ శుక్రవారం చర్చ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆ రోజు ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అవిశ్వాసంపై చర్చ చేపడతామని తెలిపారు. బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.