రాష్ట్రీయం

మేయర్ దంపతుల హత్యపై దర్యాప్తు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా 28 మంది రౌడీషీటర్లను విచారించే పనిలో నిమగ్నమయ్యారు. ఆదివారం చింటూ ముఖ్యఅనుచరుడి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పలు డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేశారు.