ఆంధ్రప్రదేశ్‌

5 మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపిలో ఎన్నికలు జరగని అయిదు మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కడప, కర్నూలు, గుంటూరు, ఒంగోలు, తిరుపతి నగర పాలక సంస్థలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. కందుకూరు, రాజంపేట మున్సిపాలిటీలకు కూడా స్పెషలాఫీసర్లను నియమిస్తారు.