క్రీడాభూమి

రియో బృందంతో ప్రధాని భేటీ నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ఆటగాళ్ల బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కలుస్తారు. న్యూఢిల్లీలోని మానెక్‌షా సెంటర్‌లో రియో ఒలింపిక్ బృందంతో మోదీ భేటీ అవుతారని ప్రధాని కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకూ సుమారు వంద మంది క్రీడాకారులు వివిధ ఈవెంట్స్‌లో పోటీపడేందుకు అర్హత సంపాదించారు. స్వయంగా కలవడం ద్వారా వారిలో ఉత్సాహాన్ని పెంచే ప్రయత్నం ప్రధాని చేస్తున్నారు.