క్రీడాభూమి

ఎఎఫ్‌సి అండర్-16 నేడు ఇరాన్‌తో భారత్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్గోవా, సెప్టెంబర్ 20: ఎఎఫ్‌సి అండర్-16 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత జట్టు బుధవారం అగ్ని పరీక్షను ఎదుర్కోనుంది. గ్రూప్ ‘ఎ’లో ఇరాన్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ ముందంజ వేస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ని కోల్పోతే, నిష్క్రమించక తప్పదు. స్వదేశంలో, సుమారు 4,000 మంది ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి, వారి మద్దతు భారత ఆటగాళ్లకు ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. హోం అడ్వాంటేజ్‌ని సద్వినియోగం చేసుకొని, ఇరాన్‌ను ఓడించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.