క్రీడాభూమి

మాజీ కెప్టెన్లకు సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ టెస్టు క్రికెట్ 500వ మ్యాచ్ మైలురాయిని చేరుకున్న సందర్భంగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో గురువారం జరిగిన సన్మాన కార్యక్రమానికి హాజరైన మాజీ కెప్టెన్లు. ఇంత వరకూ 499 టెస్టులు ఆడిన భారత్‌కు న్యూజిలాండ్‌తో ఆరంభమైన మ్యాచ్ 500వ టెస్టు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రాం నాయక్ తదితరులు హాజరై, మాజీ కెప్టెన్లను సన్మానించారు