క్రీడాభూమి

రాష్టప్రతినుంచి పద్మశ్రీ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మశ్రీ అవార్డులు స్వీకరిస్తున్న అంధ క్రికెటర్ శంకర్ నాయక్, రియో పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన త్రోయర్ దీపా మాలిక్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. వీరితోపాటు వికాస్ గౌడ (అథ్లెటిక్స్), మరియప్పన్ తంగవేలు (దివ్యాంగ అథ్లెట్/ హైజంప్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), పిఆర్ శ్రీజేష్ (హాకీ), సాక్షి మాలిక్ (రెజ్లింగ్) కూడా పద్మశ్రీని దక్కించుకున్న విషయం తెలిసిందే