క్రీడాభూమి

వీక్షకుల సంఖ్య 18.5 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పదో ఐపిఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న వీక్షకుల సంఖ్య రికార్డు స్థాయిలో 18.57 కోట్లకు చేరింది. మ్యాచ్‌ని సగటున 72 నిమిషాలు చూసిన వారిని లెక్కించారు. నిరుడు ఐపిఎల్‌లో ఈ సగటు 46 నిమిషాలుకాగా, 16.07 కోట్ల మంది మ్యాచ్‌లను చూశారు. ఈసారి పది మ్యాచ్‌లకే ఈ సంఖ్య 18 కోట్లు దాటింది.