క్రీడాభూమి

టీమిండియా ఓటమితో సర్వత్రా విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జూన్ 19: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ ఓడిపోవడంతో సర్వత్రా విషాదం అలుముకుంది. ఈ ఓటమిని సహించలేక బంగ్లాదేశ్‌కు చెందిన ఓ భారత అభిమాని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 180 పరుగుల భారీ తేడాతో, అదీ పాకిస్తాన్‌పై ఓడిపోవటం అతణ్ణి కలచివేసిందని, దీంతో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.