క్రీడాభూమి

భారత్‌కు ఎనిమిదో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, జూలై 22: మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్ టోర్నీలో భారత్‌కు ఎనిమిదో స్థానం దక్కింది. ఏడు, ఎనిమిది స్థానాలకు జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఢీకొన్న భారత్ 1-2 తేడాతో ఓడింది. మ్యాచ్ ఆరంభంలో ఆధిపత్యాన్ని కనబరచిన భారత్‌కు గుర్జీత్ కౌర్ గోల్‌ను అందించింది. అయితే, ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. చివరికి ప్రత్యర్థి రెండు గోల్స్ చేసే అవకాశాన్ని కల్పించి, ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.