క్రీడాభూమి

తెలుగు టైటాన్స్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: ప్రో కబడ్డీ ఐదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం తమిళ్ తలైవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 32-27 తేడాతో విజయం సాధించింది. రాహుల్ చౌదరి 10 పాయింట్లు చేసి, టైటాన్స్ జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. నీలేష్ సాలంకే 7 పాయింట్లు చేశాడు. తలైవాస్ ఆటగాళ్లలో ప్రభంజన్ 7 పాయింట్లు రాబట్టగా, అజయ్ ఠాకూర్ ఆరు, అరుణ్ నాలుగు చొప్పున పాయింట్లు చేశారు. కాగా, మరో మ్యాచ్‌లో పునేరీ పల్టన్ 33-21 తేడాతో యు ముంబాయపై గెలిచింది.

చిత్రం.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో గురువారం తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన ఐదో ప్రో కబడ్డీ తొలి మ్యాచ్‌లో ఓ దృశ్యం