క్రీడాభూమి

యువీకి మొండిచేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: శ్రీలంకతో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లో ఆడే టీమిండియాను జాతీయ సెలక్టర్లు ఆదివారం ఎంపిక చేశారు. యువరాజ్ సింగ్‌కు మొండి చేయ చూపించిన సెలక్టర్లు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై నమ్మకం ఉంచారు. వికెట్‌కీపర్‌గా అతనినే కొనసాగించాలని నిర్ణయంచారు. విరాట్ కోహ్లీ నాయకత్వం వహించే ఈ జట్టును యువ, సీనియర్ ఆటగాళ్ల మేలి కలయగా తీర్చిదిద్దేందుకు సెలక్టర్లు ప్రయత్నించారని ఆటగాళ్ల జాబితాను చూస్తే స్పష్టమవుతుంది. హార్దిక్ పాండ్య ఆల్‌రౌండర్‌గా సేవలు అందిస్తున్న నేపథ్యంలో యువీ పట్ల సెలక్టర్లు సుముఖత చూపలేదు.
వనే్డ సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ (వైస్-కెప్టెన్), లోకేష్ రాహుల, మనీష్ పాండే, అజింక్య రహానే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, కేదార్ జాధవ్, హార్దిక్ పాండ్య, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్.