క్రీడాభూమి

ఉత్కంఠ రేపుతున్న ప్రో కబడ్డీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఆగస్టు 17: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో మ్యాచ్‌లు ఆసక్తి రేపుతున్నాయ. గురువారం జరిగిన రెండు మ్యాచ్‌లు చివరి వరకూ అ త్యంత ఉత్కంఠ సృష్టించాడు. మొదటి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ నుంచి ఎదురైన తీవ్రమైన ఒత్తిడిని అధిగమించిన దబాంగ్ ఢిల్లీ ఒక పాయం ట్ తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. అబొల్‌ఫజల్ మఘోసొద్లు 11, మిరాజ్ షేక్ 9 చొప్పున పాయంట్లతో రాణించడంతో దబాంగ్ ఢిల్లీ మొత్తం 30 పాయంట్లు సంపాదించగలిగింది. తమిళ తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్ ఒక్కడే ఒంటరి పోరాటం కొనసాగించి 14 పాయంట్లు సాధిం చాడు. మిగతా వారు అతనికి మద్దతునిచ్చే స్థాయలో ఆడలేకపోవడంతో, తమిళ్ తలైవాస్ ఒక పాయంట్ తేడాతో ఓడింది.
మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్ట్యూన్‌జెయంట్స్, బెంగాల్ వారియర్స్ హోరాహోరీగా తలపడ్డాయ. చివరికి ఇరు జట్లు చెరి 25 పాయంట్లు సంపాదించి సమవుజ్జీలుగా నిలవడంతో మ్యాచ్ టైగా ముగిసింది.