క్రీడాభూమి

పాట్నా, బెంగాల్ మ్యాచ్ టై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, సెప్టెంబర్ 17: ప్రో కబడ్డీ లీగ్‌లో ఆదివారం పాట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్లు చెరి 37 పాయింట్లు సాధించాయి. పాట్నా ఆటగాళ్లలో పర్‌దీప్ నర్వాల్ 13 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిస్తే, మోనూ గోయత్ 11 పాయింట్లు చేశాడు. బెంగాల్ ఆటగాడు మనీందర్ సింగ్ 15 పాయింట్లు సాధించగా, సబ్‌స్టిట్యూట్ దీపక్ నర్వాల్ 10 పాయింట్లు చేయడం విశేషం.
మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీని జైపూర్ పింక్ పాంథర్స్ 11 పాయింట్ల తేడాతో ఓడించింది. జైపూర్ 36 పాయింట్లు సాధిస్తే, ఢిల్లీ 25 పాయింట్లతో సరిపుచ్చుకుంది.