క్రీడాభూమి
భారత్ ‘ఎ’కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 September 2017
విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 24: న్యూజిలాండ్ ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. కివీస్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 147 పరుగులకే కుప్పకూల గా, భారత్ ‘ఎ’ 320 పరుగులు సాధించి, 173 పరుగుల ఆధిక్యాన్ని సంపా దించింది. ఆదివారం నాటి ఆటలో శ్రేయాస్ అయ్యర్ (108) సెంచరీ సాధిం చగా, రిషభ్ పంత్ (57) అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. కాగా, భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన న్యూజిలాం డ్ ‘ఎ’ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 64 పరుగులు చేసింది. ఈ జట్టు భారత్ కంటే ఇంకా 109 పరుగులు వెనుకంజలో ఉంది.