క్రీడాభూమి

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ పాండ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాతో ఆదివారం ఇండోర్‌లో జరిగిన మూడో వనే్డలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య. వరుసగా మూడో వనే్డను కైవసం చేసుకోవడం ద్వారా విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతేగాక, ప్రపంచ వనే్డ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఇక సిరీస్‌పై ఎలాంటి ప్రభావం చూపని చివరి రెండు వనే్డలు ఈ నెల 28న బెంగళూరులో, అక్టోబర్ ఒకటిన నాగపూర్‌లో జరుగుతాయ.