క్రీడాభూమి
యుపి యోద్ధ చేతిలో జైపూర్ చిత్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 13 October 2017
జైపూర్, అక్టోబర్ 12: ప్రో కబడ్డీ లీగ్లో గురువారం యుపి యోద్ధను ఢీకొన్న జైపూర్ పింక్ పాంథర్స్ 21 పాయింట్ల తేడాతో చిత్తయింది. రిషాంక్ దేవాడిగ 28 పాయింట్లు సాధించి, యుపి యోద్ధ జట్టును విజయపథంలో నడిపాడు. జైపూర్ ఆటగాళ్లలో తుషార్ పాటిల్, నితిన్ రావల్ చెరి ఎనిమిది పాయింట్లు చేశారు.
చిత్రం..యుపి యోద్ధ, జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్లో ఓ దృశ్యం