క్రీడాభూమి
టైటిల్ సాధించిన భారత ఆటగాడు దివిజ్ శరణ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 October 2017
యాంట్వెర్ప్ (బెల్జియం)లో జరిగిన యూరోపియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో అమెరికాకు చెందిన స్కాట్ లిప్స్కీతో కలిసి టైటిల్ సాధించిన భారత ఆటగాడు దివిజ్ శరణ్. వీరు ఫైనల్లో జూలియో పెరాల్టా, శాంటియాగో గంజాలెజ్ జోడీపై 6-4, 2-6, 10-5 తేడాతో విజయం సాధించారు. దివిజ్ శరణ్కు కెరీర్లో ఇదే తొలి ఎటిపి వరల్డ్ టూర్ టైటిల్.