క్రీడాభూమి

మహిళల యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతిలో ఇటీవల జరిగిన మహిళల యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో
పతకాలు సాధించిన బాక్సర్లతో కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. న్యూఢిల్లీలో శుక్రవారం తనను మర్యాదపూర్వకంగా కలిసిన యూత్ బాక్సింగ్ పతక విజేతలను మంత్రి అభివర్ణించారు. స్వర్ణ పతకాలు సాధించిన వారికి 6.70 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. దేశానికి కీర్తిప్రతిష్ఠలను తీసుకొచ్చిన వీరంతా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అందుకుంటారని ధీమా వ్యక్తం చేశారు