క్రీడాభూమి

సెమీస్ చేరిన సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్ టోర్నమెంట్ సెమీస్ చేరిన భారత బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఆమె అకానే యమాగూచీని 21-9, 21-13 తేడాతో ఓడించింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ చివరి గ్రూప్ మ్యాచ్‌లోనూ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అతనిపై షీ యుకీ 21-17, 19-21, 21-14 తేడాతో గెలుపొందాడు
చిత్రం.. పీవీ సింధు