క్రీడాభూమి

తొలిరోజే భారత్‌కు పది స్వర్ణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, డిసెంబర్ 16: కామనె్వల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ మొదటి రోజునే భారత్ పది స్వర్ణ పతకాలు సాధించింది. మరో పది రజత పతకాలను కూడా దక్కించుకుంది. స్వర్ణాలను అందుకున్న వారిలో రాజేందర్ కుమార్ (55 కిలోలు), మనీష్ (60 కిలోలు), వికాస్ (63 కిలోలు), అనిల్ కుమార్ (67 కిలోలు), ఆదిత్య కుండు (72 కిలోలు), గుర్‌ప్రీత్ (77 కిలోలు), హర్‌ప్రీత్ (82 కిలోలు), సునీల్ (87 కిలోలు), హర్‌దీప్ (97 కిలోలు), నవీన్ (130 కిలోలు) ఉన్నారు.

చిత్రం..ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్రీడాప్రాంగణం (గుంటూర్)లో జరిగిన అంతర విశ్వవిద్యాలయాల అథ్లెటిక్స్‌లో ఓవరాల్ చాంపియన్‌షిప్‌షిప్ గెల్చుకున్న మంగళూరు వర్సిటీ క్రీడాకారులు