క్రీడాభూమి
నిరాశపరిచిన భారత షట్లర్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 17 January 2018
లూంపూర్, జనవరి 16: భారత మిక్సిడ్ డబుల్స్ జంట ప్రణవ్ జెర్రీ చోప్రా, ఎన్.సిక్కిరెడ్డి 350,000 అమెరిన్ డాలర్ల మలేషియా మాస్టర్స్ టోర్నీలో నిరాశపరిచారు. ఏడో సీడ్కు అయిన హాంకాంగ్ జంట లీ చున్ హై రెజినాల్డ్, చౌహా హొయ్ వహతో సోమవారం జరిగిన అంతర్జాతీయ పోటీలో 18-21, 27-21 తేడాతో అపజయం పాలయ్యారు. అయితే, ఇండో-మలేసియన్ జంట ప్రజక్తా సావంత్, యోగేంద్రన్ కృష్ణన్ మాత్రం మిక్స్డ్ డబుల్స్లో రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. వీరిద్దరూ ఆస్ట్రేలియాకు జంట సావంత్ సెరసింగే, సెత్యానా మపాసాను చాలా తేలిగ్గా ఓడించి రెండో రౌండ్లోకి చేరుకున్నారు.